Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాయర్ దంపతుల హత్య : పుట్టా మధు అరెస్టు.. హత్యకు ముందు రూ.2 కోట్లు

Webdunia
ఆదివారం, 9 మే 2021 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు కారు సమకూర్చడం.. లాయర్ హత్యకు ముందు రూ.2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
మరో నిందితుడు కుంటా శ్రీను నిర్మిస్తున్న ఇల్లుకు ఎవరు డబ్బులు ఇచ్చారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పుట్టా మధును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఇక వామన్ రావు హత్యకేసులో ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పుట్టా మధుకు ఆ మంత్రి పూర్తిగా సహకరించారనే ప్రచారు జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments