కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ఇంటర్ బోర్డు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు మూడో తేదీన నుంచి దసరా సెలువులు ఇచ్చింది. ఈ నెల పదో తేదీన మళ్లీ కాలేజీలు తెరుచుకుంటాయి. అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి కాలేజీలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరిక చేసింది. ఈ సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరిట తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
అలాగే, కశాలలు, యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments