Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ తీసుకోమంటే పురుగుల మందు తాగాడు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (17:02 IST)
కరోనా వ్యాక్సిన్. ఇదంటే కొందరు వణికిపోతున్నారు. టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొందరు నమ్ముతున్నారు. దీనితో టీకా వేసుకోవాలని అడిగితే పారిపోతున్నారు. ఐతే ఓ యువకుడు ప్రాణాలనే తీసేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని కేపీఆర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులో ప్రకాష్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ యువకుడి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వత్తిడి తెస్తున్నారు. తను టీకా వేసుకోనంటూ అతడు కూడా మొండిపట్టు పట్టాడు.
 
ఐతే కరోనా టీకా తీసుకోవాల్సిందేనంటూ అతడి తల్లి ఈ నెల 12న అతడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. దీనితో కరోనా టీకా వేసుకోమని వత్తిడి తెచ్చినందుకు అతడు పురుగుల మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిని జూబ్లిహిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఐతే అతడు చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments