Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ తీసుకోమంటే పురుగుల మందు తాగాడు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (17:02 IST)
కరోనా వ్యాక్సిన్. ఇదంటే కొందరు వణికిపోతున్నారు. టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొందరు నమ్ముతున్నారు. దీనితో టీకా వేసుకోవాలని అడిగితే పారిపోతున్నారు. ఐతే ఓ యువకుడు ప్రాణాలనే తీసేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని కేపీఆర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులో ప్రకాష్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ యువకుడి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వత్తిడి తెస్తున్నారు. తను టీకా వేసుకోనంటూ అతడు కూడా మొండిపట్టు పట్టాడు.
 
ఐతే కరోనా టీకా తీసుకోవాల్సిందేనంటూ అతడి తల్లి ఈ నెల 12న అతడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. దీనితో కరోనా టీకా వేసుకోమని వత్తిడి తెచ్చినందుకు అతడు పురుగుల మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిని జూబ్లిహిల్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఐతే అతడు చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments