Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడికి యువకుడు మృతి

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:24 IST)
కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతాలు చేరువలో ఉండటం వల్ల అప్పడప్పుడు క్రూర మృగాల దాడికి గురవుతుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా పులులు జానాసంలోకి వస్తూ ఆవులపై, సాధు జంతువులపై, మనుషులపై తన పంజాను విసురుతుంటాయి. అలాంటి  ఘటనే ఇక్కడ ఓ యువకుడి ప్రాణాలను బలితీసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. దహేగాం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దాడి చేయడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడిని చంపిన పులి అతడి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లింది.
 
సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. పెద్దపులి దాడికి ఒక్కసారిగా రాంపూర్ గ్రామం ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణుకుతున్నారు గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments