Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడికి యువకుడు మృతి

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:24 IST)
కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతాలు చేరువలో ఉండటం వల్ల అప్పడప్పుడు క్రూర మృగాల దాడికి గురవుతుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా పులులు జానాసంలోకి వస్తూ ఆవులపై, సాధు జంతువులపై, మనుషులపై తన పంజాను విసురుతుంటాయి. అలాంటి  ఘటనే ఇక్కడ ఓ యువకుడి ప్రాణాలను బలితీసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. దహేగాం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దాడి చేయడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడిని చంపిన పులి అతడి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లింది.
 
సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. పెద్దపులి దాడికి ఒక్కసారిగా రాంపూర్ గ్రామం ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణుకుతున్నారు గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments