Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్ మెయిల్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (13:41 IST)
అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఫోటోలు కలెక్ట్ చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలను అమ్మాయిల ఫోన్ నంబర్లకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కోసం వేధించేవాడు మహమ్మద్.
 
మహమ్మద్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. 
హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి ఫిర్యాదు చేయడంతో కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ హైమద్‌ని అదుపు లోనికి తీసుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.
 మహమ్మద్ వలలో పడి చాలామంది అమ్మాయిలు మోసపోయారని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments