Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్ట్ షాప్‌కు పర్మిషన్ ఇవ్వమని ఆ పని చేసిన మహిళ... అంతా చోద్యం చూశారు...

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:40 IST)
ఎక్సైజ్ అధికారుల వేధింపులు, కుల సంఘం పెద్దల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన చావుకు వాళ్ళే కారణమంటూ సుసైడ్ నోటు రాసింది. పురుగుల మందు సేవించి ప్రస్తుతం చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది.
 
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన లాస్య అనే వివాహిత కొంతకాలంగా కల్లు దుకాణం నడుపుతోంది. బెల్ట్ షాప్ పర్మిషన్ కూడా ఇప్పించాలని గ్రామపెద్దలను కోరింది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ కూడా తనకి కూడా బెల్ట్ షాప్ కావాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడు లాస్య ఇంటికి వచ్చి గొడవ చేయగా పోలీసులకు పట్టించారు స్థానికులు.
 
గంగాధర్ తరపున గ్రామపెద్దలు లాస్యకు వార్నింగ్ ఇచ్చారు. కులపెద్దలు కూడా ఏకమైన ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన లాస్య పురుగుల మందు చేతిలో పట్టుకుని గ్రామస్తుల ముందు నిలబడింది. వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారి ముందే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన ఆర్థిక స్థోమత సరిగ్గా లేదని బెల్ట్ షాపుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది లాస్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments