Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంపై దుస్తులు లేవు, ముఖం ఛిద్రం, బ్రిడ్జి కింద మహిళ శవం

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (17:22 IST)
సంచలనం సృష్టించిన దిశ దారుణ ఘటన మరువక ముందే అలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని తంగడపల్లి బ్రిడ్జి కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి వుండటం కలకలం రేపింది. మృతురాలి శరీరం పైన దుస్తులు లేవు, ఆమె ముఖం గుర్తించకుండా వుండేందుకు దుండగులు బండరాయితో మోదారు. దీంతో ఛిద్రమైన స్థితిలో ముఖం వున్నది. ఆమె చేతికి బంగారు గాజులు, మెడలో బంగారు చైన్ వుంది. 
 
మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఇక్కడకి తీసుకుని వచ్చి పడవేసి వుండివుంటారని పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. నిందితులకు సంబంధించిన ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. మృతురాలిని వంతెన కిందికి తాడు సాయంతో కిందికి దించారు. ఆ తాడు మాత్రమే శవానికి కొంతదూరంలో పడి వుంది. 
 
మహిళ హత్య మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments