Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంపముంచిన కొడుకు, ఆన్‌లైన్ పాఠం వింటానని ఫోన్ తీసుకుని లక్షా 50 వేలు హాంఫట్..?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:08 IST)
ఆన్ లైన్ పాఠాలు వింటూ ఒక విద్యార్థి ఏకంగా లక్షా 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్‌తో డబ్బులు సంపాదించాలన్న ఆశతో తండ్రి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశాడు. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం తండాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి లబోదిబో అంటున్నాడు.
 
ఈ నెల 17వ తేదీన వెంకయ్య ధాన్యం విక్రయింగా వచ్చిన 83 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేశారు. ఇక దాంతో పాటు రైతు బంధు, మిర్చి పంట డబ్బులను కూడా తన ఖాతాలో జమచేశాడు. తాజాగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు.
 
అతని ఖాతాలో డబ్బు లేకపోవడంతో వెంకన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం లక్షా 50 వేల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం కావడానికి తన కొడుకే కారణమని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments