Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంపముంచిన కొడుకు, ఆన్‌లైన్ పాఠం వింటానని ఫోన్ తీసుకుని లక్షా 50 వేలు హాంఫట్..?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:08 IST)
ఆన్ లైన్ పాఠాలు వింటూ ఒక విద్యార్థి ఏకంగా లక్షా 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్‌తో డబ్బులు సంపాదించాలన్న ఆశతో తండ్రి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశాడు. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం తండాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి లబోదిబో అంటున్నాడు.
 
ఈ నెల 17వ తేదీన వెంకయ్య ధాన్యం విక్రయింగా వచ్చిన 83 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేశారు. ఇక దాంతో పాటు రైతు బంధు, మిర్చి పంట డబ్బులను కూడా తన ఖాతాలో జమచేశాడు. తాజాగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు.
 
అతని ఖాతాలో డబ్బు లేకపోవడంతో వెంకన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం లక్షా 50 వేల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం కావడానికి తన కొడుకే కారణమని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments