Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంపముంచిన కొడుకు, ఆన్‌లైన్ పాఠం వింటానని ఫోన్ తీసుకుని లక్షా 50 వేలు హాంఫట్..?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (18:08 IST)
ఆన్ లైన్ పాఠాలు వింటూ ఒక విద్యార్థి ఏకంగా లక్షా 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్‌తో డబ్బులు సంపాదించాలన్న ఆశతో తండ్రి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశాడు. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం తండాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి లబోదిబో అంటున్నాడు.
 
ఈ నెల 17వ తేదీన వెంకయ్య ధాన్యం విక్రయింగా వచ్చిన 83 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేశారు. ఇక దాంతో పాటు రైతు బంధు, మిర్చి పంట డబ్బులను కూడా తన ఖాతాలో జమచేశాడు. తాజాగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు.
 
అతని ఖాతాలో డబ్బు లేకపోవడంతో వెంకన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం లక్షా 50 వేల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం కావడానికి తన కొడుకే కారణమని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments