Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజీపేట్‌ సమీపంలో పట్టాలు తప్పిన రైలు ఇంజన్‌

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:50 IST)
కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. ట్రైన్‌ ఇంజన్‌ మార్చడానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదావశాత్తు ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు కాజీపేట్‌ స్టేషన్‌లోనే నిలిపారు. గన్‌పూర్‌ స్టేషన్‌లో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. కాగా, రైల్‌ ఇంజన్‌ను పట్టాలపై నుంచి పూర్తిగా పక్కకు జరిపిన సిబ్బంది, మరమ్మతులు చేపట్టారు. దీంతో, రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments