పెళ్లి జరిగిన మూడు నెలలకే ఇలా జరగాలా?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (14:29 IST)
పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి - సునీతల కుమార్తె అంజలిని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెల్లగరిగా గ్రామానికి చెందిన తుంగర నారాయణకి ఇచ్చి 09-03-2023న వివాహం జరిపించారు. నారాయణ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో అంజలి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శనివారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు కోరుకొండ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విరిద్దరూ మరణించారు. 
 
సరిగ్గా మూడు నెలల్లోనే విరి జీవితం ముగిసిపోయింది. మూడు నెలలకే మీ ముక్కుపచ్చని కాపురం ముగిసిందా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments