Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి జరిగిన మూడు నెలలకే ఇలా జరగాలా?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (14:29 IST)
పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి - సునీతల కుమార్తె అంజలిని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెల్లగరిగా గ్రామానికి చెందిన తుంగర నారాయణకి ఇచ్చి 09-03-2023న వివాహం జరిపించారు. నారాయణ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో అంజలి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శనివారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు కోరుకొండ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విరిద్దరూ మరణించారు. 
 
సరిగ్గా మూడు నెలల్లోనే విరి జీవితం ముగిసిపోయింది. మూడు నెలలకే మీ ముక్కుపచ్చని కాపురం ముగిసిందా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments