Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం : వృద్ధుడు సజీవదహనం

Webdunia
సోమవారం, 2 మే 2022 (09:24 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావు పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే వడ్డెర బజారులో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ గుడిసెలో వెలిగించిన కొవ్వొత్తి ద్వారా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఒక్కసారిగా పెద్దవి కావడంతో ఆ గుడిసెలో ఉన్న వృద్ధుడు ఒకడు సజీవదహనమయ్యాడు. 
 
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments