Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి తండ్రి తెచ్చిన చాక్లెట్.. ఊపిరాడక బాలుడి మృతి

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (17:35 IST)
తెలంగాణలోని వరంగల్‌‌లో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను తిని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్న కంగన్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. కంగన్ సింగ్ తనయుడు సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
రాజస్థాన్‌కు చెందిన కంగన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు చేరుకుని కుటుంబంతో పాటు నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన కంగర్ సింగ్ తన పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. 
 
సందీప్ శనివారం తన పాఠశాలకు కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లాడు. రెండో తరగతి విద్యార్థి నోటిలో చాక్లెట్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోయింది. క్లాసులోనే కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పోరాడినా ఫలితం లేకపోయింది. వైద్యులు రక్షించేందుకు ప్రయత్నించినా సందీప్ ఊపిరాడక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments