Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (20:35 IST)
నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం చేసారు కేటుగాళ్లు. మసాబ్ ట్యాంక్ కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండీ ని తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.
 
మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం. డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ఫర్. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని ట్రాప్ చేసిన కేటుగాళ్లు.
 
సంస్థ అధికారులమని డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్ చేసిన కేటుగాళ్లు. 53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేసిన ఖాదర్. సంస్థ అసలు  అధికారులను సంప్రదించడంతో బయటపడిన మోసం. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు ఖాదర్ ఫిర్యాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments