Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటుకు బలైన పేద రైతు కుటుంబం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 20 మే 2019 (18:10 IST)
వికారాబాద్ జిల్లా రాజాపూర్‌లో పిడుగు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా దారుర్ మండలం రాజాపూర్ గ్రామంలో  పొలంలో పనిచేసుకుంటోంది ఓ పేద రైతు కుటుంబం. ఇంతలో భారీగా ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఐతే వాటిని లెక్కచేయకుండా ఆ కుటుంబం తమ పొలంలో పనులు చేస్తూ వున్నారు.
 
ఇంతలో భారీ శబ్దంతో వారిపై పిడుగు పడింది. దాంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. తల్లి, కొడుకు, కూతురు చనిపోగా తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. తల్లి ఖాజాబీ(45) కూతురు తబస్సుమ్(16) కుమారుడు అక్రమ్(12) అక్కడికక్కడే మృతి చెందారు.
 
తండ్రి ఫక్రుద్దీన్ ఈ నలుగురు కుటుంబ సభ్యులు పొలంలో పని చేస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..  పిడుగుపాటుకు పక్క పొలంలో ఉన్న  మేకలు కూడా చనిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments