Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో 2898 మంది

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 2898 మంది అభ్యర్థులు బరిలో నిలించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 4798 మంది నామినేషేన్లు దాఖలు చేశారు. 
 
సోమవారం నుంచి జరిగిన స్క్రూటినీలో 608 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా ముఖ్యమంత్రి, భారాసా అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఆ తర్వాత మేడ్చల్ స్థానంలో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొండగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణ పేట నుంచి కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments