Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం వజ్రాలు స్వాధీనం

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:52 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారంతో పాటు, 30 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 
 
ముంబైకి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఎయిర్ పోర్టులో 5 గంటలుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో ఎయిర్ కార్గోలో అధికారులను అలర్ట్ చేశారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు.. డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందం పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రా భరణాలు బంగారానికి పైనుండి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి తరలిస్తున్నారు స్మగ్లర్లు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments