Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ డివిజన్ల పరిధిలో వారం రోజుల పాటు 20 రైళ్లు రద్దు

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (09:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్ల పరిధిలో వివిధ రకాల నిర్వహణ, ఇంజనీరింగ్ పనుల కారణంగా 20 రైళ్లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో 18 రైళ్లు ఈ నెల 14 నుంచి 20 వరకు, రెండు రైళ్లు 15 నుంచి 21 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపింది. 
 
రద్దు చేసిన రైళ్లలో కాజీపేట - డోర్నకల్‌ - కాజీపేట, డోర్నకల్‌ - విజయవాడ - డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌ - విజయవాడ - భద్రాచలంరోడ్‌, కాజీపేట - సిర్పుర్‌టౌన్‌, బళ్లారి - కాజీపేట, భద్రాచలం రోడ్‌ - బళ్లారి, సిర్పుర్‌ టౌన్‌ - భద్రాచలం రోడ్‌, సికింద్రాబాద్‌ - వరంగల్‌ - సికింద్రాబాద్‌, సిర్పుర్‌ టౌన్‌ - సికింద్రాబాద్‌ - సిర్పుర్‌ టౌన్‌, కరీంనగర్‌ - నిజామాబాద్‌ - కరీంనగర్‌, కాజీపేట - బళ్లారి - కాజీపేట, కాచిగూడ - నిజామాబాద్‌ - కాచిగూడ రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా 14నుంచి 20వ వరకు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments