Webdunia - Bharat's app for daily news and videos

Install App

68 రోజులపాటు బాలిక ఉపవాసం... మంచి జరుగుతుందనీ... కానీ ప్రాణం పోయింది...

మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (15:36 IST)
మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాలికతో చేయించిన ఉపవాసం వికటించింది. 
 
ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నది మనకు తెలిసిందే. ఈ క్రమంలో జైన మ‌త సంప్ర‌దాయం ప్ర‌కారం ఆరాధ‌న అనే బాలిక 68 రోజులు పాటు తన కుటుంబానికి మంచి జరగాలని ఉపవాస వ్రతం చేసింది. ఈ ఉపవాసం చేస్తుండగానే ఆమె తీవ్రమైన అస్వస్థతకు లోనైంది. ఉపవాసం చేస్తున్న సమయంలో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కొన్ని అవయవాలు పనిచేయడం మానేశాయని సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments