Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్ జిల్లాలో విషాదం..13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:03 IST)
Girl
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో బోడతండాకు చెందిన బోడ లక్పతి, వాసంతి దంపతుల ముద్దుల కుమార్తె స్రవంతి (13) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించింది. 
 
ఓ స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఆరగ తరగతి చదువుకుంటున్న స్రవంతి, గురువారం శ్రీరామనవమి సందర్భంగా స్కూలుకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తండాలో తోటి మిత్రులతో హాయిగా ఆడుకుంది. రాత్రి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు చెప్పించుకుని హాయిగా పడుకుంది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆయాసపడుతూ తల్లితండ్రులను లేపి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు అప్పటికప్పుడు గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పడంతో తల్లితండ్రులు గుండెలు బాదుకొంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments