Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:46 IST)
ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యాకార కుటుంబాలపై సంఘం పెద్దలు కులబహిష్కరణ వేటు వేయడం జరిగింది. మూడేళ్లుగా నరకం చూసిన బాధితులు, ఇక వేధింపులు తాళలేక మీడియాను ఆశ్రయించారు. 
 
తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్స్యకార కుటుంబాలపై సంఘం పెద్దలు కుల బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ఇక గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వారు వెలివేశారు. 
 
ఆరా తీయగా తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని ఇంకా సంఘ భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, ఇక అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామన్నారు సంఘం పెద్దలు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments