Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఐవీఆర్
బుధవారం, 3 జులై 2024 (22:25 IST)
హైదరాబాద్ నగరం పరిధిలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ల్యాండ్ సైట్ విజిట్ చేయిస్తామనే పేరుతో ఓ యువతిని కారులో తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అపస్మారకంలోకి జారుకోగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
పూర్తి వివరాలు చూస్తే... యాదాద్రిలో ల్యాండ్ సైట్ విజిట్ ఇద్దరు యువకులు ఓ యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యువతికి మత్తు మందు ఇచ్చారు. తనపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న కామాంధులకు తను అనారోగ్యంగా వున్నానని బాధితురాలు చెప్పినా పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు. ఉప్పల్ శివారు ప్రాంతంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం