Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఐవీఆర్
బుధవారం, 3 జులై 2024 (22:25 IST)
హైదరాబాద్ నగరం పరిధిలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ల్యాండ్ సైట్ విజిట్ చేయిస్తామనే పేరుతో ఓ యువతిని కారులో తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అపస్మారకంలోకి జారుకోగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
పూర్తి వివరాలు చూస్తే... యాదాద్రిలో ల్యాండ్ సైట్ విజిట్ ఇద్దరు యువకులు ఓ యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యువతికి మత్తు మందు ఇచ్చారు. తనపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న కామాంధులకు తను అనారోగ్యంగా వున్నానని బాధితురాలు చెప్పినా పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు. ఉప్పల్ శివారు ప్రాంతంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం