Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (11:30 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లోని ఆర్‌బీ నగర్‌లో తన భర్తతో గొడవ పడడంతో మనస్తాపానికి గురైన 26 ఏళ్ల యువతి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నించింది. కానీ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ప్రియాంక గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురై శుక్రవారం కుటుంబ సభ్యులు లేని సమయంలో తన పిల్లలను గొంతుకోసి హత్య చేసి, ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
అయితే, ఆమె చనిపోగా, ఆమె ఇద్దరు పిల్లలు ఆద్విక్ (3), ఆరాధ్య (7 నెలలు) ప్రాణాలతో బయటపడ్డారు. శంషాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments