Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

సెల్వి
శనివారం, 29 జూన్ 2024 (11:30 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లోని ఆర్‌బీ నగర్‌లో తన భర్తతో గొడవ పడడంతో మనస్తాపానికి గురైన 26 ఏళ్ల యువతి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నించింది. కానీ వారు ప్రాణాలతో బయటపడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ప్రియాంక గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురై శుక్రవారం కుటుంబ సభ్యులు లేని సమయంలో తన పిల్లలను గొంతుకోసి హత్య చేసి, ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
అయితే, ఆమె చనిపోగా, ఆమె ఇద్దరు పిల్లలు ఆద్విక్ (3), ఆరాధ్య (7 నెలలు) ప్రాణాలతో బయటపడ్డారు. శంషాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments