Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ : హోటల్‌లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (18:19 IST)
నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన పది మందిలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఫుల్ కలి బైగా (19) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్‌లో భోజనం చేసిన పది మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. 
 
నిర్మల్‌లో వస్త్రాల కోసం షాపింగ్ చేసి హోటల్‌లో పాఠశాల సిబ్బందితో పాటు వంట మనిషి చికెన్ కూర, అన్నం పెట్టించినట్లు తెలిసింది. ఇలా వీరిలో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజన్ అని వైద్యులు తెలిపారు. మిగిలిన వారు సోమవారం ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ స్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments