Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (12:06 IST)
హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను రూ.4.72 లక్షలు మోసం చేశారు సైబర్ దుండగులు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మహిళ పార్ట్ టైమ్ జాబ్ కోసం లింక్‌తో కూడిన సందేశాన్ని అందుకుంది. 
 
ఆమె లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, ఆమె ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. ఆపై ఆ గ్రూపులోని వారు పెట్టుబడి పెడితే భారీగా రాబడి ఇస్తామని చెప్పి మహిళను ఉచ్చులోకి నెట్టారు. మొదట్లో అనుమానం రావడంతో కొద్ది మొత్తంలో బాధిత మహిళ పెట్టుబడి పెట్టింది. 
 
వెంటనే లాభాలు అందుకుంది. ఆ తర్వాత మహిళ రూ. 4.72 లక్షల మేర అత్యాశతో పెట్టుబడి పెట్టింది. కానీ లాభాలు రాలేదు. తీరా డబ్బూ పోయింది. దీంతో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments