Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (12:06 IST)
హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను రూ.4.72 లక్షలు మోసం చేశారు సైబర్ దుండగులు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మహిళ పార్ట్ టైమ్ జాబ్ కోసం లింక్‌తో కూడిన సందేశాన్ని అందుకుంది. 
 
ఆమె లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, ఆమె ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. ఆపై ఆ గ్రూపులోని వారు పెట్టుబడి పెడితే భారీగా రాబడి ఇస్తామని చెప్పి మహిళను ఉచ్చులోకి నెట్టారు. మొదట్లో అనుమానం రావడంతో కొద్ది మొత్తంలో బాధిత మహిళ పెట్టుబడి పెట్టింది. 
 
వెంటనే లాభాలు అందుకుంది. ఆ తర్వాత మహిళ రూ. 4.72 లక్షల మేర అత్యాశతో పెట్టుబడి పెట్టింది. కానీ లాభాలు రాలేదు. తీరా డబ్బూ పోయింది. దీంతో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments