Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు చెప్పకుండా మాధవీలతకు టికెట్ ఎందుకు ఇచ్చారు: రాజాసింగ్

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:52 IST)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ కి కారణం హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికేనంటున్నారు. తను పంపిన అభ్యర్థుల లిస్టును పక్కన పడేసి కొత్త వ్యక్తికి సీటు ఇవ్వడాన్ని రాజాసింగ్ ఓర్చుకోలేకపోతున్నారట.
 
ఈ కారణంగా ఆయన ఎన్నికల ప్రచారంకు దూరంగా వుంటున్నారు. తనను సంప్రదించకుండా కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని మాధవీలతకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తితో వున్న ఆయన ఇటీవల జరిగిన అమిత్ షా మీటింగులకు గైర్హాజరు అయ్యారు.
 
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గోషా మహల్ కూడా వుంది. మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసి ప్రచారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామనంటూ భాజపా అభ్యర్థి మాధవీలత చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments