Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగేసిన 32 ఏళ్ల తెలంగాణ రైతు.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (09:46 IST)
తెలంగాణలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ చేసినా 32 ఏళ్ల రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కుసుంబాయితండా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రైతు గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
కొర్ర ఉమల్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 8 లక్షల రుణం తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొర్ర ఉమల్ అతని గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనగూన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments