Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు పెళ్లి చేసి పెట్టలేదు.. వాగులో దూకిన వ్యక్తి

సెల్వి
బుధవారం, 7 ఆగస్టు 2024 (11:50 IST)
తల్లిదండ్రులు పెళ్లి ఆలస్యం చేస్తున్నారని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌(22) పెళ్లి ఆలస్యమవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడని, తల్లిదండ్రుల నిరాసక్తత వల్లే ఇలా జరిగిందని భైంసా ఇన్‌స్పెక్టర్‌ డి.రాజా తెలిపారు. క్రమం తప్పకుండా పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడని.. వారు పెద్దగా పట్టించుకోలేదని రాజా అన్నారు.  
 
దీంతో సోమవారం సాయంత్రం గడ్డెన్నవాగు సాగునీటి ప్రాజెక్టులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడు షకీల్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించిన ఇమ్రాన్ ఒక్కసారిగా నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే షకీల్ సహాయం కోసం స్థానిక పోలీసులకు ఫోన్ చేశాడు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు, 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments