Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివింది ఇంటర్మీడియట్.. కానీ రెండుసార్లు మంత్రిగా...

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (15:34 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా గడ్డం ప్రసాద్ నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఆయన సభాపతిగా ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, గడ్డం ప్రసాద్ చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. కానీ, ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న తొలి దళిత నేత. అయితే, ఈయన చదివింది ఇంటర్ అయినప్పటికీ రాజకీయంగా పెద్ద ట్రాట్ రికార్డు ఉంది. 
 
రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్.. 2008 ఉపఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో పని చేశారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంతకాలం ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది, స్పీకర్‌‍గా ఎన్నికకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments