Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు సిబ్బంది నియామకం.. 30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (13:37 IST)
నర్సు సిబ్బంది నియామకం కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తెలిపింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ఆవరణలో ఈ వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:1.25 పద్ధతిలో జరుగుతుందని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు తాత్కాలిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం కూడా అందించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకున్నా లేదా అవసరమైన పత్రాలు సమర్పించకున్నా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫర్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రభుత్వం మరో 1,890 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కి చేరింది. ఈ నెల 18న ఫలితాలు విడుదలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments