Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ దాసరి

సెల్వి
గురువారం, 25 ఏప్రియల్ 2024 (11:10 IST)
Sahiti
తెలుగు యువ నటి సాహితీ దాసరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. పొలిమేర 2లో ఈమె కనిపించింది. సినీ పరిశ్రమలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతారని అందరూ భావించిన తరుణంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.   
 
సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌కు చెందిన కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్‌కు చెందిన రంజిత్ రెడ్డితో పోటీ పడనున్నారు. 
 
ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలని, అది కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఆమె నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments