Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య (Video)

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:26 IST)
అనారోగ్యంతో చనిపోయిన భర్త అంత్యక్రియలను తన బిడ్డతో కలిసి భార్య అడ్డుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి - మంథని మండలం విలోచవరం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన సునీల్ (36)కు నాలుగేళ్ల కింద సంధ్య అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. 
 
అయితే, భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో యేడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమలో సునీల్ అనారోగ్యంతో మంచానపడ్డారు. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో చనిపోయాడు. అంత్యక్రియలను మంథనిలోని గోదావరి ఒడ్డున నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సంధ్య తన బిడ్డతో సహా వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలంటూ సునీల్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే, సునీల్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments