Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (10:38 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆరు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
 
ఈ పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు, ఇళ్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments