Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?

సెల్వి
మంగళవారం, 11 మార్చి 2025 (12:40 IST)
Gangaram
తెలంగాణ లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమోండెంట్‌గా పనిచేస్తున్న గంగారం.. ఓ అపార్ట్‌మెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశారు. కానీ అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గంగారం ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. అర్ధరాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. 
 
కానీ మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments