Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (19:01 IST)
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఫారం, బ్రాయిలర్ కాకుండా.. నాటుకోడి వైపు జనం మళ్లుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు నాటుకోళ్లు కూడా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి. దాంతో.. కోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిండా మునిగిపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో వారు చికెన్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి ఉంది.
 
తాము రూ.100 కోట్ల దాకా నష్టపోయామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని అంటున్నారు. రోజూ వేలల్లో కోళ్లు చనిపోతున్నాయనీ.. ఇన్ని రోజులూ.. నాటుకోళ్లకు ఈ వ్యాధి రాలేదు కదా అనుకుంటే ఇప్పుడు అవి కూడా చనిపోతున్నాయని కోళ్ల వ్యాపారులు వాపోతున్నారు. 
 
కొంతమంది ఏపీ నుంచి రహస్యంగా తక్కువ ధరకు కోళ్లను తెలంగాణకు తెస్తున్నారు. అందువల్ల తెలంగాణలో చికెన్ షాపుల్లో కూడా బర్డ్ ఫ్లూ ఉన్న కోళ్లను అమ్మే ప్రమాదం ఉంది. అందుకే.. అధికారులు షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. అయితే మటన్ ధరలు ఇక కొండెక్కే అవకాశం వుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments