Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుంది : మంత్రి శ్రీధర్ బాబు

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (20:08 IST)
పదేళ్లపాటు అధికారంలో ఉండి, ఇపుడు అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి (భారస) నేతలను చూస్తే జాలేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదన్నారు. 
 
ఇపుడు బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుందన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారనీ, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన గుర్తు చేశారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశామన్నారు 
 
రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, అందువల్ల ఎవరు 420 ప్రజలకు బాగా తెలుసని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాగా, విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments