Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (18:56 IST)
పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరు. ఒకవేళ తగినంత మంది టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నారపనేని పల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో కేవలం ఒక్కరంటే ఒక్క విద్యార్థిని మాత్రమే ఉంది. ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ప్రతి యేటా అక్షరాలా రూ.12.48 లక్షలను ఖర్చు చేస్తుంది. 
 
నారపనేని పల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తన కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఆ ఉపాధ్యాయుడుకి నెలకు రూ.1,01,167ను వేతనంగా చెల్లిస్తుంది. ఆ ప్రకారంగా టీచర్‌కు 12 నెలలకుగాను రూ.12.14 లక్షలు చెల్లిస్తుంది. మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000 ఇస్తుండగా, పారిశుద్ధ్య కార్మికురాలు, స్కూల్ మెయింటైన్ గ్రాండ్, స్పోర్ట్స్ గ్రాండ్.. అన్నీ కలిపి సుమారు రూ.12.84 లక్షల ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం ఇపుడు మీడియాలో వైరల్ కావడంతో ఇకపై ఈ పాఠశాలను కొనసాగిస్తారో లేక సమీపంలోని పాఠశాలలో విలీనం చేస్తారో వేచి చూడాల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments