Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరిన తెలంగాణ

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (15:10 IST)
తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో
Farmers
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా 2016 నుంచి 2020 వరకు పీఎంఎఫ్ బీవైలో తెలంగాణ ఉనికి, నాటి ప్రభుత్వం దాని నుంచి వైదొలిగిన తీరుపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పిఎంఎఫ్‌బివైలో తిరిగి చేరడంతో, రైతులు వచ్చే పంట సీజన్ నుండి ఈ పథకం నుండి పంట బీమా పొందుతారు. రైతులు PMF BYతో ప్రయోజనం పొందుతారని, పంట నష్టం జరిగితే సకాలంలో పరిహారం అందించబడుతుందని రితేష్ చౌహాన్ తెలియజేసారు.
 
 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు ఆధారిత విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
 
 ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన (PMFBY) పథకం 2016 వర్షాకాలం నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాగా కొంత మొత్తాన్ని భరిస్తాయి. 
'
కానీ ఈ పథకం అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువ లబ్ధి పొందాయన్న వాదన ఉంది. ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments