Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక పోస్టుకి ఐఏఎస్ ఆమ్రపాలిని ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (22:25 IST)
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదీలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) కమీషనర్ బాధ్యతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు.
 
అలాగే ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్, ట్రాన్స్ కో అండ్ జెన్ కో చైర్మన్ అండ్ ఎమ్.డిగా రిజ్వీ, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా గోపీ, టీఎస్ఎస్పిడీసిఎల్‌గా ముషారఫ్ అలీ, టీఎస్పీడీసీఎల్ సీఎండిగా వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓస్డిగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ట్రాన్స్ కో జెఎండీగా సందీప్ కుమార్ లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments