Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక పోస్టుకి ఐఏఎస్ ఆమ్రపాలిని ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (22:25 IST)
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదీలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) కమీషనర్ బాధ్యతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు.
 
అలాగే ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్, ట్రాన్స్ కో అండ్ జెన్ కో చైర్మన్ అండ్ ఎమ్.డిగా రిజ్వీ, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా గోపీ, టీఎస్ఎస్పిడీసిఎల్‌గా ముషారఫ్ అలీ, టీఎస్పీడీసీఎల్ సీఎండిగా వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓస్డిగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ట్రాన్స్ కో జెఎండీగా సందీప్ కుమార్ లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments