సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన బాధితులు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:22 IST)
కర్టెసి-ట్విట్టర్
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 పథకాలలో ఇప్పటికే రెండు పథకాలను పట్టాలు ఎక్కించేసారు. మిగిలినవి కూడా నిర్ణీత గడువు 100 రోజులకు మునుపే అమలుచేయాలని కృతనిశ్చయంతో వున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు.
 
రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వందల సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరారు. అందరి సమస్యలను పరిష్కారిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments