Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన బాధితులు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:22 IST)
కర్టెసి-ట్విట్టర్
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 పథకాలలో ఇప్పటికే రెండు పథకాలను పట్టాలు ఎక్కించేసారు. మిగిలినవి కూడా నిర్ణీత గడువు 100 రోజులకు మునుపే అమలుచేయాలని కృతనిశ్చయంతో వున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు.
 
రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వందల సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరారు. అందరి సమస్యలను పరిష్కారిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments