Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (10:13 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎండలు మండిపోనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది. 
 
ప్రధానంగా ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు, హన్మకొండ, వరంగల్, నల్గొండ, జనగాం, యాదాద్రి భవనగిరి జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా, బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments