Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేశ నిమజ్జన శోభాయాత్ర చూశాడు.. బైకుపై వస్తుండగా ఇంటర్ విద్యార్థి హత్య

సెల్వి
గురువారం, 19 సెప్టెంబరు 2024 (09:02 IST)
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూసి తన స్నేహితుడితో కలిసి తిరిగి వస్తున్న 17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి హత్య చేశాడు. బాధితుడు బి. ధీరజ్, అతని స్నేహితుడు ప్రసాద్ బైక్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా ముషీరాబాద్‌లో వి.విజయ్ అనే వ్యక్తి అడ్డగించినట్లు పోలీసులు తెలిపారు. 
 
వారిద్దరి మధ్య వాగ్వాదం తర్వాత విజయ్ అకస్మాత్తుగా ధ్రీజ్‌ను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధీరజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments