శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

ఠాగూర్
మంగళవారం, 28 అక్టోబరు 2025 (22:51 IST)
శాతనవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో స్టాపేజీని కల్పించారు. ఈ నెల 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందని పేర్కొంది. ఈ స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైలుకు రైలుకు స్టాఫ్ కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య అనునిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై జనగామ్ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 30వ తేదీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆగుతుందని ప్రకటించింది. విజయవాడ - సికింద్రాబాద్ రైలు ఉదయం 10.14 నుంచి 10.15 గంటల ఒక మధ్య నిమిషంతో పాటు సికింద్రాబాద్ - విజయవాడ రైలు సాయంత్రం 5.19 నుంచి 5.20 గంటల మధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments