Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

ఐవీఆర్
మంగళవారం, 25 మార్చి 2025 (22:16 IST)
ఇప్పుడు బీటెక్ చేస్తున్న విద్యార్థుల్లో కొందరు అసలు వారు ఏం చదివారు, వారు చదివిన చదువుల్లో వున్న నాలెడ్జ్ లేకుండా డిగ్రీలు పట్టుకుని బైటకు వస్తున్నారనీ, వీళ్లు ఎందుకూ పనికిరావడంలేదంటూ చెప్పారు తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆయన అసెంబ్లీలో విద్యార్థులు-చదువులు-కేరీర్ గురించి మాట్లాడారు.
 
ఈరోజుల్లో ఏడాదికి వేలల్లో బీటెక్ విద్యార్థులు డిగ్రీలు పట్టుకుని వస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం.. వారిలో చాలామందికి సబ్జెక్టుకి సంబంధించి నాలెడ్జ్ వుండటంలేదు. వాళ్లు ఏం చదివారన్నది తెలియడంలేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ వుండవు. టెక్నికల్ నాలెడ్జ్ అసలే వుండదు. వారు చదివిన చదువుకు సంబంధించి ఉద్యోగాల్లో చేరినా రాణించలేకపోతున్నారు. ఇలాంటి చదువులా మన విద్యార్థులు చదువుతున్నది అంటూ ప్రశ్నించారు కూనంనేని సాంబశివరావు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments