Webdunia - Bharat's app for daily news and videos

Install App

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (11:46 IST)
ఫిబ్రవరి 22న జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది అదృశ్యమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్‌ల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి సహాయక చర్యలు ప్రారంభమై 17రోజులైనాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రెస్క్యూ బృందం సోమవారం మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. 
 
గురుప్రీత్ సింగ్ అవశేషాలు కనుగొనబడిన ప్రదేశంలోనే తాజా రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. కేరళ నుండి శునకాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి గమనించబడింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలు, భూగర్భంలో 15 అడుగుల లోతు వరకు పాతిపెట్టిన మానవ అవశేషాలను గుర్తించగలవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments