Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (13:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ రిస్క్యూ ఆపరేషన్‌‍లో భాగంగా, టన్నెల్లోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం వెళ్లింది. ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత తిరిగి వచ్చేసింది. టన్నెల్‌ లోపలికి 12 కిలోమీర్ల మేర ట్రైన్‌లో ప్రయాణించి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ వెళ్లింది. మోకాలు లోతు నీరు ఉండి ఉండటంతో టన్నెల్‌లో ముందుకు వెళ్లలేకపోయింది. 
 
కాగా, ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల మేర బురద పేరుకునివున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అధునాతన సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతుంది. అలాగే, ప్రస్తుతం టెన్నెల్ నుంచి వెనక్కి తిరిగివచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోమారు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. 
 
మరోవైపు, టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం సర్వశక్తులా పోరాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవ పరిస్థితిని వివరించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments