Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13న ఎన్నికలు - తెలంగాణలో రూ.10కోట్ల నగదు స్వాధీనం..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు ఇప్పటివరకు రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, సీసీటీవీల ద్వారా మద్యం రవాణాను పర్యవేక్షించాలని హైదరాబాద్‌లోని పోలీస్ శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు. 
 
ఈ సమావేశంలో పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింత సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments