Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (09:11 IST)
గత తొమ్మిదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో ఏం జరిగిందో తవ్వి తీస్తే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులంతా వెయ్యేళ్లపాటు జైలు జీవితం గడపాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏం జరిగిందనే విషయంపై వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. 
 
ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సీఎం పైవిధంగా స్పందించారు. గతంలో ఏం జరిగిందనే విషయాలను పక్కన పెట్టి... భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా... నిజమైన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రస్తుత వెసులుబాటు, ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయినా గతంలో ఉన్న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచినట్లు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments