Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 రైల్ రోకో కేసు.. కేసీఆర్‌కు ఊరట.. వచ్చేనెల 18కి వాయిదా

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (17:49 IST)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు మంగళవారం ఊరట ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చేనెల 18కి వాయిదా వేసింది.
 
రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
 
2011లో తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో నిర్వహించింది టీఆర్ఎస్. అందులో భాగంగా రైల్వే శాఖ కేసు పెట్టింది. ఈ కేసులో కేసీఆర్ పేరు కూడా వుంది. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని కేసీఆర్ కోర్టుకు తెలిపారు. ఇది తప్పుడు కేసు అని.. దీన్ని కొట్టివేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments