Webdunia - Bharat's app for daily news and videos

Install App

GFSI 2024: రాధికా నాయుడు మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్నారు

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (23:12 IST)
గోల్డెన్ ఫేస్ అఫ్ సౌత్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా జరిగింది. విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వ్యవస్థాపకులు, గోపీనాథ్ రవి- శరవణన్‌తో పాటు ACTC స్టూడియో వ్యవస్థాపకుడు, సీఈఓ హేమంత్ ఈ అందాల పోటీ ద్వారా యాసిడ్ దాడి బాధితులకు చర్మ దానం గురించి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధులు, మోడల్, నటి అమీ జాక్సన్, నటి శ్రేయ సరన్, ఇతర ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ దర్శకుడు & విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ గౌరవ ఛైర్మన్, ఎఎల్ విజయ్, బ్రాండ్ అంబాసిడర్ పార్వతి నాయర్ ముఖ్య అతిథులతో వేదికను పంచుకున్నారు.
 
అటు కార్పొరేట్ ప్రపంచంలో క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్‌లో అంకితభావంతో కూడిన టీమ్ లీడర్ ఇటు బ్యూటీ ప్రపంచంలోనూ తన ప్రతిభను కనపరిచిన రాధికా GFSI 2024లో మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రతిష్టాత్మక బిరుదును సాధించింది. అందం, ప్రతిభ, హుందాతనం, వ్యక్తిత్వంతో న్యాయనిర్ణేతలను మరియు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ పోటీల ద్వారా ఆమె ప్రయాణం ఆమె అంతర్గత ప్రకాశాన్ని మాత్రమే కాకుండా ఆమె నిబద్ధతను కూడా ప్రదర్శించింది.
 
ఖమ్మం నగరానికి చెందిన రాధికా హైదరాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించి మనందరినీ గర్వపడేలా చేసింది. కిరీటం కోసం ఆమె ప్రయాణం ఆమె అచంచలమైన సంకల్పం మరియు శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments