Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు

ఠాగూర్
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (14:05 IST)
హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న దందాను స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. ఆ బ్యూటీ స్పా సెంటరుపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు యువతులు ఒక నిర్వాహకుడుని, ఒక విటుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన విటుడు ఓ శాటిలైట్ చానెల్‌కు విలేకరిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. 
 
గతంలో కొన్ని స్పా సెంటర్స్‌కి వెళ్లి వీడియోలు తీసి బ్లాక్‌మెయిన్ చేసి ఆయా మసాజ్ సెంటర్ల యజమానుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం. ఇపుడు వచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీసులు మసాజ్ సెంటరుపై దాడి చేసి ఆ రిపోర్టుతోపాటు యువతులను కూడా అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments